నెల్లూరులోని శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుండి భారత అంతరిక్షపరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. నేడు రాత్రి 9.58 గంటలకు నింగిలోకి పీ.ఎస్.ఎల్.వీ సీ-60 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. గత రాత్రి 8:58 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. సుమారు 25 గంటలపాటు ప్రక్రియ కొనసాగనుంది. స్పాడెక్స్ అనే ఉపగ్రహం ద్వారా చేజర్, టార్గెట్ అనే రెండు ఉపాగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నట్లు ఇస్రో పేర్కొంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు