ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత మానవత్వం చాటుకున్నారు. నర్సరావుపేట బైపాస్ రోడ్డులోని వై జంక్షన్ వద్ద బైక్ ప్రమాదం జరిగింది. ఆ దారిలో ప్రయాణిస్తున్న హోంమంత్రి అనిత వెంటనే కాన్వాయ్ ఆపి గాయపడ్డ యువతికి స్వయంగా సపర్యలు చేశారు. మంచినీరు అందించారు. ఆమె పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వెంటనే వేరే వాహనంలో ఆస్పత్రికి తరలించారు. అనిత వ్యవహారించిన తీరుపట్ల పలువురు నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు. ప్రజా ప్రతినిధిగా బాధ్యతగా వ్యవహరించారని కొనియాడుతున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు