ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం నేడు ఢిల్లీలోని రామ్ లీలా మైదానం వేదికగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ప్రధాని మోదీ స్టేజీపైనే ముచ్చటించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ప్రధాని మోడీ తనతో ఏం మాట్లాడారని మీడియా ప్రశ్నించగా పవన్ సమాధానమిచ్చారు. ‘ప్రధాని నాతో చిన్న జోక్ చేశారు. ఇవన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లాలి అనుకుంటున్నావా? అని అడిగారు. అందుకు ఇంకా చాలా టైమ్ ఉందని, నువ్వు చేయాల్సిన పని చెయ్యాలని చెప్పారని పవన్ తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు కేంద్ర మంత్రులు, పలువురు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు