అభివృద్ధి వికేంద్రీకరణ ప్రజా ప్రభుత్వం ఎజెండా అని ఏపీ మానవాభివృద్ధి, విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. కేవలం ఏడాదిలోనే 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు, 8.5 లక్షల ఉద్యోగాల కల్పనకు ఒప్పందాలు చేసుకున్నాం. ఏపీ డబుల్ ఇంజిన్ సర్కార్ అభివృద్ధి దిశగా దూసుకుపోతోంది. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రం అడిగిన ప్రతి కోరిక తీరుస్తున్నారు. విద్యా శాఖ మంత్రిని నా శాఖలో సంస్కరణలు తెస్తున్నా. ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నాం. నేను 65 ప్రజాదర్బార్లు నిర్వహించాను. ప్రజాప్రతినిధులంతా అభివృద్ధిలో పోటీపడాలి, పెట్టుబడులు తీసుకురావాలి. వచ్చే నాలుగేళ్లు కలసికట్టుగా పనిచేసి అన్నిరంగాల్లో ఏపీ నెం.1గా నిలిపేందుకు కృషిచేద్దామని సుపరిపాలన-తొలి అడుగు సభలో పిలుపునిచ్చారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు