నాంపల్లి కోర్టు కాసేపటి క్రితం 14 రోజుల రిమాండ్ విధించిన అల్లు అర్జున్ కు ఊరట లభించింది. హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.అయితే బన్నీని పోలీసులు ఇప్పటికే చంచల్గూడ జైలుకు తరలించారు.సుదీర్ఘ వాదనల అనంతరం అల్లు అర్జున్ కు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు 50 వేల సొంత పూచీకత్తు సమర్పించాలని ఆయనను ఆదేశించింది.ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించాలంది.తదుపరి విచారణను JAN 11కు వాయిదా వేసింది.ఒక్కరోజు కూడా జైలులో ఉండకుండా అర్నబ్ గోస్వామికి సుప్రీంకోర్టు బెయిల్ తీర్పు ఇచ్చిందని,దాని ఆధారంగా బెయిల్ ఇవ్వాలన్న బన్నీ లాయర్ నిరంజన్ వాదనతో ఏకీభవించింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు