టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రస్తుతం తమిళ నటుడు విజయ్ సేతుపతితో కొత్త ప్రాజెక్ట్లో పనిచేస్తున్నారు.ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ సంస్థ నిర్మిస్తోంది.ఈ చిత్రంలో ప్రముఖ నటి టబు నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నారు.చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం తాజాగా పోస్ట్ పెట్టింది.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ లో ప్రారంభమవుతుందని వెల్లడించింది.ఈ సినిమాకు సహ నిర్మాతగా చార్మి కూడా వ్యవహరిస్తున్నారు.ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలో విడుదల చేయనున్నారని తెలుస్తుంది.
She’s electric.
She’s explosive .
She’s THE TABU.Proudly welcoming THE GEM OF INDIAN CINEMA, Actress #Tabu on-board for a ROLE as DYNAMIC as her presence in #PuriSethupathi ❤️🔥
A #PuriJagannadh Film
Starring Makkalselvan @VijaySethuOfflProduced by Puri Jagannadh,… pic.twitter.com/WGp0kkuZDl
— Puri Connects (@PuriConnects) April 10, 2025