తమిళనాడు వెల్లూరులో మహిళా వైద్యురాలిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో తమిళనాడు మహిళా కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది.అయితే 2022లో మహిళా వైద్యురాలిపై జరిగిన సామూహిక అత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.ఈ ఘటనను పలువురు సభ్యులు శాసనసభలో లేవనెత్తారు.దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్టాలిన్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు డిమాండ్ చేసాయి.ఈ కేసులో ఐదో నిందితుడు మైనర్ కావడంతో జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు.తాజాగా ఈ కేసును విచారించిన వెల్లూరు సెషన్స్ జడ్జి ఎస్ మాగేశ్వరి భాను ముందు నిందితులను హాజరుపరచగా…నలుగురు నిందితులను దోషులుగా తేలుస్తూ.. 20 ఏళ్ళ పాటు కఠిన కారాగారా శిక్ష విధించారు.నిందితులు ఒక్కరో రూ.25వేల జరిమానా చెల్లించాలని ఆదేశించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు