కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదొవసారి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.కాగా ఈ బడ్జెట్ లో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.ప్రభుత్వం ప్రకటించిన పన్ను మినహాయింపులు,ఎగుమతి,దిగుమతులపై సుంకాల మార్పులతో పలు వస్తువుల ధరలు ప్రభావితం కానున్నాయి.దీనితో పలు వస్తువుల ధరలు పెరుగుతాయి. మరికొన్నింటి ధరలు తగ్గుతాయి.
వాటి వివరాలు
ధరలు తగ్గేవి:-
1.క్యాన్సర్, అరుదైన వ్యాధుల మందులు
2.ప్రాణాలను రక్షించే మందులు
3.ఫ్రోజెన్ చేపలు
4.భారతదేశంలో తయారైన దుస్తులు
5.మొబైల్ ఫోన్లు
6.వైద్య పరికరాలు
7.ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీలు
8.ఎలక్ట్రిక్ వాహనాలు
9.చేపల పేస్ట్
10.తోలు వస్తువులు
11.క్యారియర్-గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్లు
12. కీలకమైన ఖనిజాలు
13.ఓపెన్ సెల్
ధరలు పెరిగేవి..
1.సిగరెట్లు
2.ఫ్లాట్ ప్యానెల్ డిస్ ప్లే