మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఆ రాష్ట్ర సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామా చేయడంతో రాష్ట్రపతి పాలన విధించారు. కొత్త ముఖ్యమంత్రిని బీజేపీ ఎన్నుకోకపోవడం.. అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు అసెంబ్లీ సమావేశాల మధ్య 6 నెలల కంటే ఎక్కువ సమయం ఉండకూడదు. ఆవిధంగా ఉంటే రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి పాలన విధిస్తారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

