ఇటీవల కేంద్ర ప్రభుత్వం నూతన ఇన్ కం టాక్స్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమలులో ఉన్న దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కేంద్రం కొత్త చట్టం రానుంది. 1961లో రూపొందించిన ఆదాయపు పన్ను చట్టానికి, ఇప్పటివరకు ఎన్నో సవరణలు జరిగాయి. కాగా, ఇప్పుడు ఈ కొత్త అదాయ పన్ను బిల్లును పరిశీలించడానికి బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా అధ్యక్షతన 31 మంది సభ్యులతో సెలెక్ట్ కమిటీని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నియమించారు. ఇక ఈ కమిటీ లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, నిశికాంత్ దూబే, జగదీశ్ షెట్టర్, దీపేందర్ సింగ్ హూడా, నవీన్ జిందాల్, సుప్రియా సూలే తదితరులు ఉన్నారు. రానున్న పార్లమెంటు సమావేశాల కల్లా ఈ సెలెక్ట్ కమిటీ తన నివేదికను ఇవ్వనుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు