తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న భాషా వివాదం నేపథ్యంలో దిగ్గజ నటుడు, మక్కల్ నీది మయమ్ (ఎమ్.ఎన్.ఎమ్) అధినేత కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ 8వ వార్షికోత్సవ దినోత్సవం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భాష కోసం తమిళులు ప్రాణాలు కోల్పోయారని కాబట్టి ఇలాంటి వాటితో ఆటలు వద్దని ఏ భాష ఆవసరమో తమిళులకు ముఖ్యంగా చిన్నారులకు తెలుసని అన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా త్రిభాషా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలుచేయడాన్ని తమిళనాడు లోని స్టాలిన్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. దీనిపై బీజేపీ-డీఎంకే లో మధ్య భిన్న అభిప్రాయాలున్నాయి. తమపై హిందీని రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని స్టాలిన్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు