ఈశాన్య రాష్ట్రం అస్సాంలో నేటి ఉదయం భూప్రకంపనలు సంభవించాయి. వీటి తీవ్రత రిక్టార్ స్కేలుపై 5.0గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. మోరిగావ్ ప్రాంతంలో నేటి తెల్లవారుజామున 2 గంటల 25 నిమిషాల సమయంలో భూమి కంపించినట్లు తెలిపింది. ఈ భూప్రకంపనలతో స్థానికులు భయాందోళనలకు గురై తమ నివాసాల నుండి బయటకు పరుగులు తీశారు. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో కూడా భూప్రకంపనలు సంభవించిన సంగతి తెలిసిందే.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు