Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » భారత్-మారిషస్ మధ్య 8 కీలక ఒప్పందాలు…!
    జాతీయం & అంతర్జాతీయం

    భారత్-మారిషస్ మధ్య 8 కీలక ఒప్పందాలు…!

    By adminMarch 13, 20251 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    భారత్,మారిషస్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరచేందుకు 8 కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.ప్రధాని నరేంద్ర మోదీ మారిషస్ పర్యటన సందర్భంగా ఈ ఒప్పందాలు జరిగాయి.ఈ సందర్భంగా మారిషస్ ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గులమ్‌తో కలిసి ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు.అయితే మారిషస్ ప్రభుత్వం ప్రధాని మోదీకి తమ దేశ అత్యున్నత పురస్కారం ‘ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్’ను ప్రదానం చేసింది, ఇది ఆయనకు వచ్చిన 21వ అంతర్జాతీయ అవార్డు.ఈ మేరకు వాణిజ్యం, సముద్ర భద్రత, ఎంఎస్‌ఎంఈ అభివృద్ధి, క్రాస్‌బోర్డర్ లావాదేవీలలో జాతీయ కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించడం వంటి అంశాల్లో ఇరుదేశాలు పరస్పర సహకారం అందించుకోవడానికి అంగీకరించాయి.అదనంగా,సముద్ర డేటా పంచుకోవడం,మనీలాండరింగ్‌ను అరికట్టడానికి ఉమ్మడిగా కృషి చేయాలని నిర్ణయించాయి.ఈ ఒప్పందాలు రెండు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి.

    On the special occasion of Mauritius’ National Day, I had the opportunity to meet my good friend, PM Navinchandra Ramgoolam and discuss the full range of India-Mauritius friendship. We have decided to raise our partnership to an Enhanced Strategic Partnership.

    We talked about… pic.twitter.com/DvNDUy7ML4

    — Narendra Modi (@narendramodi) March 12, 2025

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleప్రపంచ అత్యంత కాలుష్య నగరాల్లో భారత్‌ ఆధిక్యం..!
    Next Article విద్యుత్ రంగంలో 1998లో తొలిసారి సంస్కరణలు తీసుకొచ్చింది టీడీపీనే: ఏపీ సీఎం చంద్రబాబు

    Related Posts

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    August 22, 2025

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    August 21, 2025

    ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ

    August 21, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.