Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » పీవోకే ప్రజలు మనోళ్లే…ఏదో ఒక రోజు భారత్ లో ఏకమవుతారు: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్
    జాతీయం & అంతర్జాతీయం

    పీవోకే ప్రజలు మనోళ్లే…ఏదో ఒక రోజు భారత్ లో ఏకమవుతారు: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

    By adminMay 29, 20251 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) పై కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఉన్న ప్రజలు మనవాళ్లే అని అక్కడి ప్రజలతో ధృఢమైన సంబంధాలున్నాయని పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భౌగోళికంగా విడిపోయిన పీవోకే ప్రజలు ఏదో ఒకరోజు భారత్ లో ఏకమవుతారని ఆరోజు ఎంతో దూరంలో లేదని స్పష్టం చేశారు. పీవోకే తిరిగి వస్తుందన్నారు. అక్కడ కొందరు మాత్రమే తప్పు దారి పట్టారని అన్నారు. గ్రేట్ ఇండియా మన విధానమని చెప్పారు. శక్తితో పాటు సంయమనం కూడా ముఖ్యమని పేర్కొన్నారు. ఇక ఆపరేషన్ సిందూర్ తో దేశ భద్రతకు మేకిన్ ఇండియా ముఖ్యమని రుజువైంది. మనం ఇప్పుడు ఫైటర్ జెట్స్, మిస్సైల్స్ సిస్టమ్స్ నిర్మించడంతో పాటు కొత్త తరం వార్ టెక్నాలజీపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఆపరేషన్ సిందూర్ తో భారత్ అవలంబించిన తీరును వివరించారు. కేవలం 23 నిమిషాలలో పాకిస్థాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదాన్ని భారత సైన్యం తుడిచిపెట్టేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. పాకిస్థాన్ ను ఇప్పటికే ఆయన పలు సందర్భాల్లో హెచ్చరించారు.

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleగద్దర్ అవార్డుల ప్రకటన… బెస్ట్ హీరో అల్లు అర్జున్, బెస్ట్ ఫిల్మ్ కల్కి
    Next Article ఫైనల్ లోకి దూసుకెళ్లిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు… క్వాలిఫైయర్ లో పంజాబ్ కింగ్స్ పై ఘనవిజయం

    Related Posts

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    August 22, 2025

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    August 21, 2025

    ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ

    August 21, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.