భారత్ పై మరోసారి టారిఫ్ లను పెంచుతూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. రష్యా నుండి చమురు కొనుగోళ్లు జరుపుతున్న భారత్ పై మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే భారత్ పై 25 శాతం ప్రతీకార సుంకం విధించారు. దీంతో భారత్ నుండి దిగుమతయ్యే ఉత్పత్తులపై 50 శాతం టారిఫ్ వర్తించనుంది. ఈ మేరకు ఈరోజు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం చేశారు. రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో అక్కసు వెళ్లగక్కుతున్న సంగతి తెలిసిందే. 24 గంటల్లో భారత్ పై భారీ టారిఫ్ వేస్తానని నిన్న ప్రకటించి నేడు ప్రకటించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు