సులభంగా, వేగంగా, వ్యయం లేకుండా వినియోగదారులు ఫిర్యాదులు దాఖలు చేసేందుకు వీలుగా ‘ఈ-దాఖిల్’ పోర్టల్ ను లద్దాఖ్ లో కేంద్ర వినియోగదారు వ్యవహారాల శాఖ తాజాగా ప్రారంభించింది. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలితప్రాంతాల్లో ఈ పోర్టల్ సేవలు అందుబాటులోకి ఉండనున్నాయి. ఈ పోర్టల్ ద్వారా వినియోగదారులు కేసు నమోదు చేసుకోవచ్చు మీ. చేసిన ఫిర్యాదు ఏ స్థాయిలో ఉందో పరిశీలించడం, నిర్వహణ వంటి సేవలు అందుబాటులో ఉంటాయి. వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం 2020 సెప్టెంబరులో 7వతేదీన ఈ-దాఖిల్ పోర్టల్ ఆవిష్కరింపబడింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు