ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్ మహల్ ను పేల్చేస్తామంటూ మంగళవారం ఉత్తరప్రదేశ్ టూరిజం ప్రాంతీయ కార్యాలయానికి ఒక మెయిల్ వచ్చింది.అది చూసిన అధికారులు రంగం లోకి దిగారు.బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తోపాటు పలువురు అధికారులు తాజ్ మాహల్ చుట్టూ పక్కల పరిశీలించారు.వారికి అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు.దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.తాజ్ మహల్ పరిసరాల్లో భద్రత పెంచమని అధికారులు తెలిపారు.మెయిల్ ఎక్కడ నుంచి వచ్చిందనే విషయం పై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు