Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » ఈశాన్య రాష్ట్రాలు ప్రగతి పథంలో పయనించే విధంగా కృషి: ప్రధాని మోడీ
    జాతీయం & అంతర్జాతీయం

    ఈశాన్య రాష్ట్రాలు ప్రగతి పథంలో పయనించే విధంగా కృషి: ప్రధాని మోడీ

    By adminDecember 7, 20241 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    ఢిల్లీలోని భారత మండపంలో ప్రధాని నరేంద్ర మోడీ ‘అష్టలక్ష్మీ మహోత్సవం’ ను ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన సాంప్రదాయ హస్తకళలు, మరియు జీఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు, వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ పెంచడం మరియు పర్యాటక రంగంలో ఆర్థిక అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా ‘అష్టలక్ష్మీ మహోత్సవం’ నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 6 నుండి 8 వరకు జరుగుతోంది. కాగా, ఈశాన్య రాష్ట్రాల కోసం కేంద్రం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను వాజ్ పేయి ప్రభుత్వమే మొట్టమొదటిగా ప్రారంభించినట్లు తెలిపారు. ఆ ప్రాంత అభివృద్ధి కోసం ప్రతి శాఖ నుండి 20 శాతం నిధులను కూడా కేటాయించినట్లు తెలిపారు. దశాబ్ధ కాలంలో 700 సార్లు ఈశాన్య రాష్ట్రాలలో పర్యటించారని పేర్కొన్నారు. అక్కడి ఆర్థిక వ్యవస్థ, ప్రజల మనోభావాలు, ఎకోలజీతో అనుసంధానం చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. దేశ ప్రగతిలో భాగమయ్యే విధంగా తమ నేతృత్వంలోని ప్రభుత్వం దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు.హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు లాగా ఈశాన్య రాష్ట్రాలలోని నగరాలు అభివృద్ధి చెందుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. అద్భుతమైన ప్రగతిని ఇక్కడ చూడవచ్చని అన్నారు.

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleసికింద్రాబాద్‌-విల్లుపురం-సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్లు
    Next Article డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవంగా తీర్మానం ఆమోదించిన ఐక్యరాజ్య సమితి

    Related Posts

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    August 22, 2025

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    August 21, 2025

    ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ

    August 21, 2025
    Latest Posts

    ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.