ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల కువైట్ పర్యటన నిమిత్తం నిన్న కువైట్ చేరుకున్నారు.కువైట్ ఉప ప్రధాని H.E షేక్ ఫహద్ యూసఫ్ సౌద్ అల్-సబా,ఆ దేశ రక్షణ,అంతర్గత మంత్రులు..ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలికారు.ప్రధాన మంత్రి కువైట్ పర్యటనలో అరబిక్ లోకి అనువదించబడిన రామాయణం,మహాభారతంను పబ్లిషర్స్,ట్రాన్స్ లేటర్ అబ్దుల్ లతీఫ్ అల్నెసెఫ్…ప్రధాని నరేంద్ర మోదికి బహూకరించారు.ఈ సందర్భంగా ప్రధాని పవిత్ర గ్రంథాలపై సంతకాలు చేశారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కువైట్ పర్యటనలో భాగంగా సిటీలోని భారతీయ కళాకారుల ప్రదర్శనను వీక్షించారు.సోషల్ మీడియాలో వచ్చిన అభ్యర్థన మేరకు కువైట్లోని 101 ఏళ్ల IFS అధికారి మంగళ్ సైన్ హండాను కలిశారు
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

