వైసిపి అధ్యక్షుడు ,మాజీ సీఎం జగన్ పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకుడు సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు.కాగా హామీల గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని వీర్రాజు అన్నారు.ఏపీలోని కూటమి ప్రభుత్వం అన్ని హామీలు అమలు చేస్తోందని తెలిపారు.అయితే ఆంధ్రరాష్ట్ర ప్రజలు జగన్ కు ప్రజలు 11 సీట్లే ఎందుకు ఇచ్చారో తెలియదా? అని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు.తెలంగాణ,ఢిల్లీలో ప్రజల తీర్పులు గమనించాలని…ఇకనైనా వ్యక్తిగత విమర్శలు, దిగజారుడు విమర్శలు సరికాదు అని సోము వీర్రాజు హితవు పలికారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు