అమరావతి లోని సచివాలయంలో ఏపీ హోం మంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. అరకును కాఫీ బ్రాండ్ గా తీర్చిదిద్దుతూన్నట్లు చెప్పారు. గతంలో అరకు, పాడేరు ప్రాంతాలు గంజాయికి హాబ్ గా ఉండేవని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరకు అంటే కాఫీ అని గుర్తుకు వచ్చేలా మార్పు తీసుకొస్తున్న టాగ్లు పేర్కొన్నారు. పార్లమెంటు వంటి ప్రదేశాల్లో కూడా అరకు కాఫీ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తున్నామని తెలిపారు. గంజాయిపై ఈగల్ టీమ్ ఉక్కు పాదం మోపుతుందన్నారు. సమర్థవంతంగా పని చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఈగల్ టీమ్ కలిసి మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు