ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టులో రిషబ్ పంత్ కు బదులుగా కే.ఎల్.రాహుల్ ను ఎంపిక చేసుకోవడంపై కోచ్ గంభీర్ కు మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు సౌరవ్ గంగూలీ మద్దతుగా నిలిచాడు. వన్డే ఫార్మాట్ లో రాహుల్ కు ఉన్న గణాంకాలే అతని ఎంపికకు కారణమని తెలిపాడు. మన జట్టు పటిష్టమైన జట్టని ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫేవరెట్ అని పేర్కొన్నాడు. పంత్ కూడా అద్భుతమైన ఆటగాడని అయితే రాహుల్ కు మంచి గణాంకాలు ఉన్నాయని రాహుల్ కు గంభీర్ మద్దతిచ్చేందుకు అదే కారణమని అన్నాడు. రాహుల్ పంత్ మధ్య తేడా చాలా స్వల్పమని పేర్కొన్నాడు. భారత బ్యాటింగ్ లైనప్ పైనా ప్రశంసలు కురిపించాడు. జట్టుకు మంచి ఆటగాళ్లు ఉన్నారని భారత్ లో టాలెంట్ కు కొరత లేదన్నాడు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

