ప్రొ హాకీ లీగ్ లో భారత పురుషులు, మహిళల జట్లు విజయాలతో అదరగొట్టాయి. పురుషుల జట్టు 4-0తో ఐర్లాండ్ పై గెలిచింది . 14వ నిమిషంలో సంజీప్, 24వ నిమిషంలో మనీప్ సింగ్ 28వనిమిషంలో అభిషేక్, 34వ నిమిషంలో షంషేర్ సింగ్ గోల్స్ తో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. తర్వాతి మ్యాచ్ లో ఇంగ్లాండ్ తో భారత్ తలపడుతుంది. మరోవైపు మహిళల జట్టు 1-0తో బలమైన జర్మనీని ఓడించింది. 12వ నిమిషంలో పెనాల్టీకార్నర్ ను సద్వినియోగం చేస్తూ దీపిక గోల్ చేసింది. జర్మనీని గోల్ కొట్టకుండా డిఫెన్స్ చేసి భారత్ విజయం సాధించింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు