లక్నో సూపర్ జెయింట్స్:171-7 (20).
పంజాబ్ కింగ్స్:177-2 (16.2).
పంజాబ్ కింగ్స్ మరో గెలుపుతో సత్తా చాటింది. తాజాగా లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ 44 (30; 5×4, 2×6), ఆయుష్ బదోనీ 41 (33; 1×4, 3×6), మార్క్రమ్ 28 (18; 4×4, 1×6), అబ్దుల్ సమాద్ 27 (12; 2×4, 2×6) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ 3 వికెట్లు, ఫెర్గుసన్, మ్యాక్స్ వెల్, జాన్సన్, చాహాల్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. ఇక లక్ష్యాన్ని పంజాబ్ అలవోకగా కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.2 ఓవర్లలోనే ఛేదించింది. ప్రభ్ సిమ్రాన్ సింగ్ 69 (34; 9×4, 3×6), శ్రేయాస్ అయ్యర్ 52 నాటౌట్ (30; 3×4, 4×6), నేపాల్ వధేరా 43 నాటౌట్ (25; 3×4, 4×6) పరుగులతో రాణించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు