సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నీలో భారత్ మూడు టైటిల్స్ గెలుచి. సత్తా చాటింది. మహిళల డబుల్స్ లో గాయత్రి-ట్రీసా ద్వయం చైనాకు చెందిన బావో లి జింగ్-లీ కియాన్ జోడీ పై 21-18, 21-11తో విజయం సాధించి టైటిల్ గెలుచుకుంది. ఈ టోర్నీలో టైటిల్ గెలిచిన భారత మొదటి డబుల్స్ జోడీ కావడం గమనార్హం.
మరోవైపు మహిళల సింగిల్స్ లో స్టార్ షట్లర్ పి.వి.సింధు చైనా క్రీడాకారిణి యూ పై 21-14, 21-16తో నెగ్గింది. దీంతో మూడోసారి టైటిల్ విజేతగా నిలిచింది. ఇదివరకు 2017, 2022లో టైటిల్ గెలిచింది. ఇక పురుషుల సింగిల్స్ లో లక్ష్యసేన్ సింగపూర్ ఆటగాడు జియా హెంగ్ జేసన్ పై 21-6, 21-7తో గెలిచి టైటిల్ విజేతగా నిలిచాడు. దీంతో మొత్తంగా భారత్ మూడు టైటిల్స్ తో అదరగొట్టింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు