నేటి నుండి ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హాజారే టోర్నీ ప్రారంభం కానుంది. భారత జట్టులో స్థానం కోసం యువ క్రీడాకారులు దీనిని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో బరిలోకి దిగుతున్నారు. ఇక ఈ టోర్నీలో శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ షమీ, హార్దిక్ పాండ్య, తిలక్ వర్మ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ వంటి అంతర్జాతీయ స్టార్ ప్లేయర్లు ఈ టోర్నీ లో ఆడుతున్నారు. 50 ఓవర్ల ఫార్మాట్ లో తమ ప్రతిభ చూపించుకునేందుకు ఈ ఫార్మాట్ యువ క్రీడాకారులకు ఉపయోగపడనుంది. మరో రెండు నెలల్లో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఉండడంతో ఇందులో రాణించి జట్టులో స్థానం సంపాదించాలని పలువురు క్రికెటర్లు పోటీపడుతున్నారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

