ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శి (సీ.ఎస్)గా కె.విజయానంద్ నియమితులయ్యారు. ప్రభుత్వం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తుంది. దీంతో కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్ ను ఎంపిక చేసింది. త్వరలో ఆయన ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం విజయానంద్ ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు