ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థిరాస్తి రంగం మరింత అభివృద్ధి చెందే విధంగా రెరా నిబంధనలు మరింత సులభతరం చేసేందుకు త్వరలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఏపీరెరా (APRERA) పెండింగ్ దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నేరుగా బిల్డర్లు, డెవలపర్లు, మరియు ప్రజల నుండి మంత్రి వినతులు స్వీకరించారు. అనంతరం మున్సిపల్ శాఖ కార్యదర్శి కన్నబాబు, రెరా అధికారులతో కలిసి పెండింగ్ అప్లికేషన్ల పరిష్కారానికి పలు సూచనలు ఇచ్చారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు