భారతదేశానికి ఉన్న ఘనమైన సాంస్కృతిక వారసత్వ సంపద ప్రపంచానికి ఎప్పటికప్పుడు స్ఫూర్తినిస్తూనే ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. చరిత్రలో తమిళనాడు పాత్ర దేశ ఐక్యతను, ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. తమిళనాడులో ఇటీవలి పురావస్తు పరిశోధనలు 5,300 సంవత్సరాల క్రితం ఇనుము వాడకాన్ని వెల్లడిస్తున్నాయి, ఇనుప యుగంలో భారతదేశం యొక్క ప్రారంభ పురోగతిని సూచిస్తోందని పేర్కొన్నారు. ఇనుపయుగం తమిళనాడులోనే మొదలైందన్న స్టాలిన్ వ్యాఖ్యలపై ఆయన ఈ మేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు