దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాలు నేడు వెలువడ్డాయి. అయితే సూచీలు జోరును ఈ నిర్ణయాలు పెంచలేకపోయాయి. రెపో రేటును 25 బేసిస్ లు తగ్గించినా ఆ ప్రభావం మార్కెట్లపై పెద్దగా కనపడలేదు.
బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 197 పాయింట్లు నష్టపోయి 77,860 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ 43 పాయింట్ల నష్టంతో 23,559 వద్ద ముగిసింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.87.59గా కొనసాగుతోంది. , భారతీ ఎయిర్టెల్, జొమాటో, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రా టెక్ సిమెంట్స్ షేర్లు లాభాలతో ముగిశాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు