ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.11 వేల కోట్ల రుణం మంజూరు డాక్యుమెంట్స్ ను హడ్కో రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీ.ఆర్.డీ.ఏ) కు అందించింది. అమరావతి నిర్మాణానికి ముంబైలో జరిగిన పాలకమండలి సమావేశంలో హడ్కో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సీ.ఆర్.డీ.ఏ కమిషనర్ కు సంబధిత పత్రాలు హడ్కో అధికారులు నేడు అందజేశారు. నాలుగు నెలల్లోగా రుణ ఒప్పందం కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలని సీ.ఆర్.డీ.ఏ కమీషనర్ ను హాడ్కో అధికారులు కోరారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు