ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ (APSCHE) అధికారికంగా 2025 ఏపీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ల షెడ్యూల్ను ప్రకటించింది. ఈసందర్భంగా ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులందరూ మంచి విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఔత్సాహిక విద్యార్థులందరికీ, ఆత్మవిశ్వాసంతో మరియు దృఢ సంకల్పంతో ముందుకు సాగాల్సిన మీ తరుణం ఇది! కాబట్టి దృష్టి కేంద్రీకరించండి, పరీక్షల కోసం బాగా ప్రిపేర్ కావాలని మీరందరూ గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను! అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు