Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనివ్వబోం: ఒక్క సీటు కూడా తగ్గదు: కేంద్ర హోం మంత్రి అమిత్ షా
    జాతీయం & అంతర్జాతీయం

    దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనివ్వబోం: ఒక్క సీటు కూడా తగ్గదు: కేంద్ర హోం మంత్రి అమిత్ షా

    By adminFebruary 27, 20251 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా సీట్లు తగ్గుతాయనే ప్రచారానికి తెర పడే విధంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టతనిచ్చారు. స్థానాలు తగ్గవని చెప్పారు. ఇషా సెంటర్ లో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు ఆయన తమిళనాడులోని కోయంబత్తూరుకు వచ్చిన అమిత్ షా స్థానిక బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళనాడు సీఎం ఆయన కుమారుడు ప్రజల్లో అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోడీ ఇచ్చిన హామీ ప్రకారం దక్షిణాది రాష్ట్రాలకు ప్రోరేటా విధానంలో ఒక్క సీటు కూడా తగ్గదని తాము దక్షిణ భారత రాష్ట్రాలకు అన్యాయం జరగనివ్వమని స్పష్టం చేశారు. నిధుల కేటాయింపులో తమిళనాడుకు అన్యాయం జరుగుతుందన్న విమర్శలను తిప్పికొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం గత పదేళ్లలో రూ.5 లక్షల కోట్లకు పైగా నిధులు ఇచ్చినట్లు తెలిపారు. తమిళనాడుకు అన్యాయం చేసింది అప్పటి యూపీఏ ప్రభుత్వమని విమర్శించారు. డీఎంకే పైనా విమర్శలు గుప్పించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మహారాష్ట్ర, హార్యానా కంటే ఘనవిజయాన్ని సాధించి తమిళనాడులో అధికారం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleఅస్సాంలో భూప్రకంపనలు..!
    Next Article మంగళగిరి చినకాకాని వద్ద ప్రభుత్వం నిర్మిస్తున్న 100 పడకల హాస్పిటల్ పై మంత్రి లోకేష్ సమీక్ష

    Related Posts

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    August 22, 2025

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    August 21, 2025

    ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ

    August 21, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.