అరకు లో 21,850 మంది ఒకచోట చేరి… ‘మహా సూర్య వందనం’ కార్యక్రమం నిర్వహించారు. 108 నిమిషాలలో 108 సూర్య నమస్కారాలతో ఒక రికార్డు సృష్టించారు. కాగా, దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. అధికారులను, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని అభినందించారు. అరకు వేదికగా 21,850 మంది ఒకచోట చేరి… ‘మహా సూర్య వందనం’ కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయం. 108 నిమిషాలలో 108 సూర్య నమస్కారాలు చేసి రికార్డు సృష్టించిన మన గిరిజన విద్యార్థులకు, కార్యక్రమాన్ని స్ఫూర్తివంతంగా నిర్వహించిన అధికారులకు అభినందనలు అంటూ చంద్రబాబు ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు