వరుసగా మూడో సెషన్ లో కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో సెషన్ ను ఫ్లాట్ గా ప్రారంభించిన సూచీలు ఆ తర్వాత పుంజుకుని లాభాల బాటలో పయనించాయి. బ్యాంకింగ్ స్టాక్స్ మార్కెట్లను ముందుండి నడిపించింది. . ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 309 పాయింట్ల లాభంతో 7,044 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 119 పాయింట్లు లాభపడి 23,447 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 85.67గా ఉంది. ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అదాని పోర్ట్స్, ఏషియన్ పెయింట్, భారతీ ఎయిర్ టెల్ తదితర షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు