దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ లో నష్టాలతో ముగించాయి. కేంద్ర ప్రభుత్వం రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించడంతో మళ్లీ భారత్ పాక్ లో మధ్య ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందనే అంచనాలతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీనికి తోడు అమెరికా ఫెడ్ రిజర్వ్ నుండి ఇంట్రెస్ట్ రేట్లపై రేపు నిర్ణయం వెలువడనుండడం కూడా సూచీల జోరును తగ్గించింది. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 155 పాయింట్లు నష్టపోయి 80,641 వద్ద స్థిరపడగా… నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ కూడా దాదాపు 81 పాయింట్ల లాభంతో 24,379 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.84.43గా కొనసాగుతోంది. టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, హిందూస్థాన్ యూనీలివర్, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో ముగిశాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు