సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీ.బీ.ఎస్.ఈ) 10, 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. నేటి ఉదయం పన్నెండో తరగతి, మధ్యాహ్నం పదో తరగతి ఫలితాలు బోర్డు ప్రకటించింది. ఈ ఏడాది 10 రిజల్ట్స్లో 93.66 శాతం ఉత్తీర్ణత నమోదైంది. త్రివేండ్రం రీజియన్ పాస్ పర్సెంటేజీ లో అగ్రస్థానంలో నిలిచింది. మొత్తంగా చూస్తే గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత 0.06 శాతం పెరిగింది. అటు 12వ తరగతి ఫలితాల్లో 88.39 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడాదితో పోలిస్తే 0.41 శాతం పాస్ పర్సంటేజ్ పెరిగింది. అత్యధికంగా విజయవాడ రీజియన్లో 99.60 శాతం పాస్ పర్సంటేజ్ నమోదైంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు