ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుండి పీఎస్ఎల్వీ-సీ59 రాకెట్ ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది.ఈరోజు సాయంత్రం 4.04 గంటలకు రాకెట్ నిప్పులు చిమ్ముతూ కక్ష్యలోకి ప్రవేశించింది. ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రోఛైర్మన్ ఎస్. సోమనాథ్. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ప్రోబా-3 ఉప గ్రహాలను విజయవంతంగా నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టగలిగినట్లు వివరించారు. ప్రోబా తదుపరి చేపట్టే ప్రయోగాలకు ఇస్రో ఛైర్మన్ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్ఎస్ఐఎల్ భాగస్వామ్యంతో ఈ ప్రయోగం చేపట్టామని తెలిపారు. త్వరలో స్పేటెక్స్ పేరుతో పీఎస్ఎల్వీ-సీ60 ప్రయోగం ఉంటుందని ఇస్రోఛైర్మన్ తెలిపారు. ఈ ఉపగ్రహంతోనే ఆదిత్య ఎల్-1 సోలార్ మిషన్ కొనసాగుతుందని పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు