ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పల్నాడు జిల్లాలో సరస్వతీ పవర్ ఇండస్ట్రీలోని అసైన్డ్ భూములను వెనక్కి తీసుకుంటూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు తహాసీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తంగా 17.69 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. మాచవరం మండలం వేమవరంలో 13.80 ఎకరాలు, పిన్నెల్లి లో 3.89 ఎకరాలు తీసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో మాచవరానికి చెందిన సరస్వతి పవర్ భూముల పరిశీలన చేసి రెవెన్యూ అధికారుల నివేదిక అనంతరం కూటమి ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. సరస్వతి పవర్ భూములను స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ పరిశీలించిన భూసేకరణపై సమగ్ర విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు