నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ మాట్లాడారు.దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గురించి ఆయన స్పందించారు. రోడ్డు ప్రమాదాలు నానాటికీ పెరుగుతూ ఉన్నాయని అన్నారు. అంతర్జాతీయ వేదికల్లో పాల్గొన్నప్పుడు భారత్లోని రోడ్డు ప్రమాదాల అంశం చర్చకు వస్తే తల దించుకోవాల్సి వస్తున్నదని రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. తాను కేంద్ర రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు దేశంలోని రోడ్డు ప్రమాదాలను 50 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నానన్నారు. మానవ ప్రవర్తన మెరుగుపడలంటే సమాజంలో మార్పు అవసరం అని ఆయన అన్నారు. చట్ట బద్దం అయిన పాలన గౌరవించాలని ఆయన తెలిపారు.
ఆ అంశం పై చర్చ వస్తె తల దించుకోవాల్సి వస్తుంది: కేంద్ర మంత్రి
By admin1 Min Read
Previous Articleగాయత్రీ గోపీచంద్-ట్రీసాజాలీ ద్వయం విజయం
Next Article హెచ్ 1 బీ వీసా…వారికి గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా