జాతీయ మహిళా కమిషన్ మాజీ అధ్యక్షురాలు, బీజేపీ నేత రేఖా శర్మ రాజ్యసభ ఉప ఎన్నికల్లో హార్యానా నుండి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల బరిలో ఆమె ఒక్కరే నిలిచారు. నామినేషన్ దాఖలు గడువు ముగిసే లోపు మరెవరూ పోటీలో లేకపోవడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇటీవల జరిగిన హార్యానా అసెంబ్లీ ఎన్నికల్లో క్రిషన్ లాల్ పన్వర్ గెలుపొందడం తో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో రేఖా శర్మ ఆ స్థానం నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

