Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » అక్రమ రవాణా అవుతున్న పీడీఎస్ రైస్ దొరికింది అంటే చట్టపరమైన చర్యలు: ఏపీ మంత్రి నాదెండ్ల మనోహార్
    హెడ్ లైన్స్

    అక్రమ రవాణా అవుతున్న పీడీఎస్ రైస్ దొరికింది అంటే చట్టపరమైన చర్యలు: ఏపీ మంత్రి నాదెండ్ల మనోహార్

    By adminDecember 17, 20241 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    పౌర సరఫరాల శాఖలో గత 5 ఏళ్లలో వైసీపీ వాళ్ళు చేసిన వాటిపైన దృష్టి పెట్టి రాష్ట్రవ్యాప్తంగా సంస్కరణలు తీసుకొచ్చే ప్రక్రియ జరుగుతూ ఉందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహార్ అన్నారు. మచిలీపట్నంలో జెఎస్ గోడౌన్స్ నుండి ప్రజలకు చెందాల్సిన 4840 బియ్యం బస్తాలు దారి మళ్ళినట్టు విచారణలో నిర్ధారణకు వచ్చిందని పేర్కొన్నారు. పీడీఎస్ రైస్ స్మగ్లింగ్ కి పాల్పడిన వారికి కనీసం 6 నెలలు జైలు శిక్ష.పీడీఎస్ రైస్ స్మగ్లింగ్ ని పీడీ యాక్ట్ కిందకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఏ పోర్ట్ అయినా, ఏ కంటైనర్ అయినా, ఏ లారీ అయినా అక్రమ రవాణా అవుతున్న పీడీఎస్ రైస్ దొరికింది అంటే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.
    విచారణలో నిమగ్నమైన పోలీసు వ్యవస్థ, రెవెన్యూ సిబ్బంది, పౌరసరఫరాల సిబ్బంది కలిసి సమన్వయం పని చేస్తున్నారు. ఎందుకు ప్రత్యేకంగా ఈ గోడౌన్ నుండి అవకతవకలు జరిగాయి అని విచారణ జరుపుతున్నారని వెనుక ఎవరైనా ఉండనివ్వండి. అంతిమంగా న్యాయబద్ధంగా విచారణ జరిగే విధంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. త్వరలో మరిన్ని వివరాలు బయట పెడతామని పేర్కొన్నారు.

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleఆర్ ఆర్ ఆర్ డాక్యుమెంటరీ ట్రైలర్ విడుదల
    Next Article జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్ కు గైర్హాజరైన 20 మంది బీజేపీ ఎంపీలు

    Related Posts

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    August 23, 2025

    రూ.2,047 కోట్ల నిర్మాణ వ్యయంతో అమరావతికి రైల్వే లైన్

    August 21, 2025

    మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు

    August 20, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.