రాష్ట్రంలో మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి రవాణా , యువజన, క్రీడా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వంలో ఆర్టీసీ గాడి తప్పిందని కూటమి సర్కారు ఏర్పడిన తరువాత దానిని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆయన తాజాగా విశాఖలో పర్యటించారు. ద్వారకా బస్ స్టేషన్ ను సందర్శించి అక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయో ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. ఇక విజయనగరంలోని డిపో గ్యారేజ్ లో 10 కొత్త బస్సులు ప్రారంభించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు