రేపు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వరుసగా నాలుగో రోజు సూచీలు జోరు కనబరిచాయి. ఐటీ, ఆటో వంటి కీలక రంగాల్లో షేర్ల మద్దతుతో దేశీయ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 740 పాయింట్లు లాభపడి 77,500 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ 258 పాయింట్ల లాభంతో 23,508 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.63గా కొనసాగుతోంది. ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, నెస్లే ఇండియా, టాటా స్టీల్, టాటా మోటార్స్, టైటాన్, హెచ్.యూ.ఎల్, మారుతీ సుజుకి, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ షేర్లు లాభాల్లో ముగిశాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు