ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను కొత్త ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈరోజు వివరించారు. ఇది ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తొలి సమీక్ష. కాగా, రెపోరేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 6.25 శాతంగా ఆర్బీఐ రెపోరేటు ప్రకటించింది. గత ఐదేళ్లలో తొలిసారి రెపోరేటు తగ్గింపు జరిగింది. జీడీపీని 6.7 శాతంగా ఆర్బీఐ అంచనా వేసింది. ఇక గృహ, వాహన రుణాలపై వడ్డీ భారం తగ్గనుంది.
మరికొన్ని కీలక అంశాలు:
ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్ లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.8 శాతంగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఆహార ద్రవ్యోల్బణం తగ్గొచ్చు. 2025-26లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.2 శాతంగా నమోదయ్యే అవకాశం.
2025-26 ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్స్ లో 6.7 శాతం వృద్ధి రేటు. సెకండ్ క్వార్టర్స్ లో 7 శాతం. మూడో, నాలుగో క్వార్టర్స్ లో 6.5 శాతంగా ఉండొచ్చని అంచనా.
ఈ సంవత్సరం మార్చి తో ముగిసే 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ లో 6.4 శాతం ఉంటుందని కేంద్ర బ్యాంకు అంచనా.
కమర్షియల్ బ్యాంక్ లో ఆర్థిక పరిస్థితి బాగుంది. బ్యాంకుల వద్ద సరిపడా ద్రవ్యలభ్యత ఉంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు