దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ లో ఫ్లాట్ గా ముగిశాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాలతో ఫ్లాట్ గా ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు ఆద్యంతం మందకొడిగా కదలాడాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 29పాయింట్లు నష్టపోయి 75,967గా స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 14 పాయింట్ల నష్టంతో 22,945 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.86.95గా కొనసాగుతోంది. టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, జొమాటో, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్.సీ.ఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాలతో ముగిశాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు