చెరువులు, నాలాలను ఆక్రమించి నిర్మించిన ఇళ్లను ‘హైడ్రా’ కూల్చివేస్తుండటంతో తమ ఇళ్లు FTL, బఫర్ జోన్ల పరిధిలో ఉన్నాయేమోనని ప్రజలు భయపడుతున్నారు. ఈక్రమంలో వారి భయాన్ని బిజినెస్గా మలుచుకునేందుకు కొందరు సిద్ధమయ్యారు. హైడ్రాకు భయపడొద్దని, ఇంటిని కంటైనర్లతో నిర్మించుకుంటే కూల్చేయకుండా తరలించవచ్చని ప్రకటనలు చేస్తున్నారు. దీంతో కొందరి భయం.. మరికొందరికి బిజినెస్గా మారిందని నెట్టింట చర్చ జరుగుతోంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు