నేటి ట్రేడింగ్ లో ఆద్యంతం ఒడిదుడుకుల్లో సూచీల పయనం సాగినా దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ ను లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు సూచీలు జోరుకు దోహాదం చేశాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ బీఎస్ఈలో 230 పాయింట్లు లాభపడి 80,234 వద్ద ట్రేడింగ్ ముగించింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ సైతం 80 పాయింట్లు లాభంతో 24,274 వద్ద ముగిసింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.84.44గా కొనసాగుతోంది. అదానీ కంపెనీపై వచ్చిన ఆరోపణలపై ఆ సంస్థ వివరణ ఇచ్చిన సందర్భంగా దాదాపు అన్ని స్టాక్స్ లాభాలతో ముగిశాయి. ఎన్.టీ.పీ.సీ, అదానీ పోర్ట్స్, హెచ్.డీ.ఎఫ్.సీ, బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకి షేర్లు లాభాలతో ముగిశాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు