దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ లో నష్టాలు చూశాయి. ఎఫ్ఎంసీజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు జోరు తగ్గింది. కొన్ని షేర్లు మద్దతుగా నిలిచాయి. ఇక బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 200 పాయింట్ల నష్టంతో 81,508 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 58 పాయింట్ల నష్టంతో 24,619 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.74గా ఉంది. టాటా స్టీల్, జే.ఎస్.డబ్ల్యూ స్టీల్స్, అదానీ పోర్ట్స్, హెచ్.డి.ఎఫ్.సీ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు