Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » వారాన్ని నష్టాలతో ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు
    బిజినెస్

    వారాన్ని నష్టాలతో ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు

    By adminDecember 20, 20241 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    ఈ వారాంతాన్ని దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగించాయి. దీంతో వరుసగా ఐదురోజుల పాటు నష్టాలతోనే ట్రేడింగ్ ముగించినట్లయింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు భారీగా పతనమయ్యాయి. ఈవారంలో దాదాపుగా సెన్సెక్స్ 4 వేల పాయింట్ల వరకు నష్టపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీ.ఎస్.ఈ లో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.9 లక్షల కోట్లు ఆవిరైంది.
    బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 1176 పాయింట్ల నష్టంతో 78,041 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 364 పాయింట్ల నష్టంతో 23,587 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.15గా కొనసాగుతోంది. నెస్లే ఇండియా, టైటాన్ షేర్లు లాభాల్లో ముగిశాయి.

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleగిరిజనుల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంది: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
    Next Article బంగ్లాదేశ్ లో హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులు:ఈ సంవత్సరంలోనే 2200 ఘటనలు

    Related Posts

    భారత్ లో ల్యాప్ టాప్ తయారీ ప్రారంభించిన శామ్ సంగ్

    August 18, 2025

    ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన, సామరస్య నిర్ణయం: మంత్రుల బృందం

    August 13, 2025

    లాభాలతో వారాన్ని ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్లు

    August 11, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.